వార్తలకు తిరిగి వెళ్లండి

జీతాలు చెల్లించాలంటూ సంతబొమ్మాళి మూలపేట పోర్టుకు వెళ్లే రహదారికి సిబ్బంది అడ్డంగా కర్రలు వేసి రాకపోకలు బంద్ చేశారు. 3 నెలలు జీతాల చెల్లింపు విషయమై యాజమాన్యంతో జరిగిన చర్చలు పలుమార్లు విఫలమవడంతో నిరసన మరింత ఉధృతం చేశారు.
పోర్టుకు వెళ్లే రహదారిలో అడ్డంగా పెద్ద పెద్ద కర్రలను ఏర్పాటు చేసి వాహనాలు తిరగకుండా అడ్డుకున్నారు. జీతాలు చెల్లించకుండా యాజమాన్యం మొండి వైఖరి వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
Comments
Loading comments...

