Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు మున్సిపాలిటీలకు తొలి దశలో ఎన్నికలు?

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 10:54 AM కృష్ణా జిల్లాGeneral
మూడు మున్సిపాలిటీలకు తొలి దశలో ఎన్నికలు? - Udayam
రాష్ట్రంలో తొలి దశ పురపాలక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల చివరి వారంలో 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో NTR జిల్లాలోని కొండపల్లి, తిరువూరు, కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే సందడి మొదలైంది.

Comments

G
Loading comments...