వార్తలకు తిరిగి వెళ్లండి

మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా కుంటు పడిందని బీఆర్ఎస్ నిర్మల్ నియోజక వర్గ ఇన్చార్జి కే రాం కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం రూరల్ మండలం లంగ్డాపూర్ లో ఆయన పర్యటించారు.
ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పిలుపుమేరకు పారిశుద్ధ్య పనులను నాయకులు కార్యకర్తలతో కలిసి చేపట్టారు. ఇందులో నాయకులు మహేష్ రెడ్డి, ముత్యంరెడ్డి, ప్రశాంత్, అయ్యుబ్ ఖాన్ లు ఉన్నారు.
Comments
Loading comments...

