వార్తలకు తిరిగి వెళ్లండి
సికింద్రాబాద్ యశోదాలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ను కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ముఠా గోపాల్ను పరామర్శించారు.
Comments
Loading comments...

