వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు పాతబస్తీలో తెదేపా నేత ఇంతియాజ్ బాషా స్నేహితులతో మాట్లాడుతుండగా జరిగిన గొడవలో దారుణ హత్యకు గురయ్యారు.
సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...
