Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య చేసి మృతదేహాన్ని కాల్చేసిన దుండగులు

Follow Udayam on Google
జయ Aug 18, 2026 10:12 AM శ్రీసత్యసాయి జిల్లాఆంధ్రప్రదేశ్
హత్య చేసి మృతదేహాన్ని కాల్చేసిన దుండగులు - Udayam
సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మావటూరులో ఓ వ్యక్తిని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చి కాల్చేయడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...