వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని జాక్సన్లో దుకాణం నడుపుతున్న భారత సంతతికి చెందిన సురేష్ పటేల్(62)ను దుండగుడు కాల్చి చంపాడు. నగదు కోసం బెదిరించిన నిందితుడు డబ్బు తీసుకున్న అనంతరం సురేష్పై కాల్పులు జరిపి పరారయ్యాడు.
గుజరాత్కు చెందిన సురేష్ కొద్దిరోజుల కిందటే దుకాణం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

