వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి గోరక్షణపేటలో ఆటో డ్రైవర్ సీహెచ్ బుజ్జిబాబు హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో విజయ్, నవీన్, సుభాష్ ఇనుప రాడ్తో దాడి చేసినట్లు సమాచారం.
తీవ్రంగా గాయపడిన బుజ్జిబాబు మృతి చెందాడు. వన్టౌన్ సీఐ ఎన్. మురళీకృష్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
