వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కూకట్పల్లిలోని ఖైతలాపూర్లో కుటుంబ కలహాల నేపథ్యంలో రహీం అనే వ్యక్తి తన భార్య సుమేరాను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న రహీం, భార్యను చంపిన అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

