వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లిలో గురువారం వెటర్నరీ వైద్యులు డా.బి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓఎస్ లక్ష్మి పశువులకు లంపి స్కిన్ (ముద్ద చర్మం) టీకా కార్యక్రమం నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో పశువులకు స్కిన్ వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలన్నారు. వ్యాధి సోకిన పశువులను మిగతా పశువులకు దూరంగా ఉంచాలని లక్ష్మీ పాడి రైతులకు సూచించారు.
Comments
Loading comments...

