వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ప్రభుత్వ హత్య గా భావించాలని ఎంసీపీఐయు నిర్మల్ జిల్లా కార్యదర్శి స్వరూప, అఖిల భారత మహిళా సమైక్య నాయకులు లక్ష్మి, సంధ్య, రాధా, అనురాధ అన్నారు.
ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దేశములో జరుగుతున్న మర్డర్లు మానభంగాలు పెరుగుతున్నాయని దీనికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

