Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముడుమాల్ చారిత్రక ప్రదేశానికి పర్యాటక శోభ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 10:43 AM నారాయణపేటతెలంగాణ
ముడుమాల్ చారిత్రక ప్రదేశానికి పర్యాటక శోభ - Udayam
కృష్ణ మండలం ముడుమాల్‌లోని విశిష్ట మెగాలిథిక్ ప్రదేశాన్ని ఏఎస్‌ఐ, తెలంగాణ ప్రభుత్వ వారసత్వ శాఖ, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ అధికారులు, పురావస్తు నిపుణులు సంయుక్తంగా పరిశీలించారు. మెన్హిర్లు, స్టోన్ సర్కిల్స్, మెగాలిథిక్ సమాధులు, భారీశిలల అమరికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని విదేశీ పర్యాటకులు సందర్శించేలా అభివృద్ధి చేయాలని అధికారులు, పురావస్తు నిపుణులు సూచించారు.

Comments

G
Loading comments...