Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 18, 2026 1:26 AM నిర్మల్General
ముధోల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం - Udayam
మండల కేంద్రమైన ముథోల్‌లోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతం, రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఆకుల దినేష్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...