వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి. సతీష్ కుమార్ గారి సూచనల మేరకు, సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ డి. శ్రీనివాసరావు గారు పెందుర్తి చిన్నముషివాడలోని చైతన్య కాలేజ్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ మోసాలు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

