Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టితో గణపతి ప్రతిమల తయారీ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 1:14 PM జోగులాంబ గద్వాల్ General
మట్టితో గణపతి ప్రతిమల తయారీ - Udayam
వినాయక చవితిని పురస్కరించుకొని పంగిడిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మట్టితో గణపతి ప్రతిమలను తయారు చేశారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, రసాయన రంగుల విగ్రహాలతో పర్యావరణానికి కలిగే నష్టాలను ఉపాధ్యాయులు వివరించారు. మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులు సంకల్పించారు. వారు తయారు చేసిన గణపతి ప్రతిమలు ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...