Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకులతోనే పర్యావరణ పరిరక్షణ

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 13, 2026 10:26 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మట్టి వినాయకులతోనే పర్యావరణ పరిరక్షణ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంపట్టణంలో బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు అంబటి సతీష్ కుమార్ ఎల్-1, ఎల్-2, ఎల్-3 వార్డుల్లోని ప్రజలకు ప్రతి ఇంటికీ ఆదివారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్లాస్టాఫ్ఫారీస్ వద్దు మట్టి వినాయకులే ముద్దు అని పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహలనే పూజించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...