వార్తలకు తిరిగి వెళ్లండి

మనూర్ మండలం డవ్వూరు ప్రాథమిక పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా విద్యార్థులు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. నాలుగో తరగతి పాఠ్యాంశంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా చిన్నారులు మృణ్మయ మూర్తులను రూపొందించారు.
విద్యార్థుల ప్రతిభను ఉపాధ్యాయుడు మధుసూదన్రెడ్డి అభినందించారు.
Comments
Loading comments...

