వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని తన నివాసంలో పోలీసు సిబ్బందికి హోం మంత్రి వంగలపూడి అనిత స్వయంగా మట్టి వినాయకులను అందజేశారు.
రసాయన విగ్రహాలకు బదులుగా మట్టి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

