Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు పారిశ్రామికవేత్తలు

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 8:42 PM పార్వతీపురం మన్యంGeneral
మహిళలు పారిశ్రామికవేత్తలు - Udayam
ప్రతి కుటుంబంలోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి నెలకు కనీసం రూ.15 వేలు సంపాదించాలన్నదే వెలుగు అసోసియేషన్ లక్ష్యమని డీపీఎం నారాయణరావు తెలిపారు. కొత్తూరులో నిర్వహించిన సమావేశంలో గ్రామాల్లో చిన్నతరహా పరిశ్రమలు, పశుపోషణ, పుట్టగొడుగుల సాగు వంటి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా మహిళలను ప్రోత్సహించారు.

Comments

G
Loading comments...