వార్తలకు తిరిగి వెళ్లండి

సెలవు దినం కావడంతో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్లో ఈతకు దిగిన ఇద్దరు విద్యార్థులు గల్లంతై మృతి చెందారు. ఈ విషాద ఘటన మునగాల మండలం ముకుందపురం వద్ద జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

