వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు తమ పార్టీ శ్రేణులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతో జరిగే సమన్వయ కమిటీ సమావేశంలో చర్చిస్తామని, కార్యకర్తలకు అండగా ఉండే బాధ్యత జనసేన తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

