Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత సామరస్యానికి ప్రతీకగా గణేష్ లడ్డూ వేలం

Follow Udayam on Google
pvr reddy Sep 16, 2026 7:12 PM నంద్యాలGeneral
మత సామరస్యానికి ప్రతీకగా గణేష్ లడ్డూ వేలం - Udayam
డోన్ పట్టణంలోని నెహ్రునగర్ శారదా కాన్వెంట్ ఆటోస్టాండ్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాటలో ఫాతిమా స్టూడియో ఫోటోగ్రాఫర్ బాబా అనే ముస్లిం యువకుడు రూ.18,500లకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నెహ్రునగర్ ప్రముఖులు, స్థానిక ప్రజలు, స్నేహితులు బాబాను అభినందించారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే విధంగా వేలంపాట తిరగడంతో ముస్లిం యువకుడ్ని అందరూ అభినందించారు

Comments

G
Loading comments...