వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బాడంగి మండలం గజరాయునివలస గ్రామానికి చెందిన తెర్లి ఆదినారాయణ, జి.తిరుపతి రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ఈ విషయం తెలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఆదివారం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి మృతదేహాలను త్వరగా బంధువులకు అందజేయాలని సూచించారు.
Comments
Loading comments...

