వార్తలకు తిరిగి వెళ్లండి

కిరాణా, ఫ్యాన్సీ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జరిగాయి. అధ్యక్షుడిగా వెంపటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా పాలవరపు నరసింహారావు విజయం సాధించారు.
రమేష్ 46 ఓట్ల మెజారిటీతో, నరసింహారావు 94 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కోశాధికారిగా చల్లా విశ్వనాథం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

