వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేవని, విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అరవింద్ విమర్శించారు. విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
