Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రాడ్ పీక్‌పై కొండచర్యలు.. 10 మంది పర్వతారోహకులు అదృశ్యం

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Jul 31, 2026 4:12 PM అల్ ఇండియా అంతర్జాతీయ
బ్రాడ్ పీక్‌పై కొండచర్యలు.. 10 మంది పర్వతారోహకులు అదృశ్యం - Udayam Digital
పాకిస్థాన్‌లోని కారకోరం శ్రేణుల్లో ఉన్న బ్రాడ్ పీక్ పర్వతంపై గురువారం కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 10 మంది పర్వతారోహకులు అదృశ్యమయ్యారు. శుక్రవారం నలుగురి మృతదేహాలను సైన్యం గుర్తించగా, మరో ఆరుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రఖ్యాత నేపాలీ మౌంటనీర్ నిర్మల్ పుర్‌జా కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన జీపీఎస్ ట్రాకర్ ఇంకా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...