వార్తలకు తిరిగి వెళ్లండి
దేవాదుల ప్రాజెక్ట్లో మోటర్లు ఆన్
రైతులకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చేపట్టిన ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. దేవాదుల ప్రాజెక్టులో 9 మోటర్లు ఆన్ చేసి నీటిని విడుదల చేసింది.
దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 40,200 క్యూసెక్కులుగా ఉండగా, అధికారులు నీటిని ఎత్తిపోస్తున్నారు.
Comments
Loading comments...