వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా ఆకులగణపవరంలో ‘తల్లికి వందనం’ నగదు విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం చోటుచేసుకోగా, ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో నగదు తన ఖాతాలో జమ చేయాలని సాంబయ్య కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
అనంతరం బ్లేడుతో గొంతు కోసుకోగా, కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...
