Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు బస్టాండ్‌లో మదర్ ఫీడింగ్ సెంటర్ పరిశీలన

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 2:17 PM ఏలూరుGeneral
ఏలూరు బస్టాండ్‌లో మదర్ ఫీడింగ్ సెంటర్ పరిశీలన - Udayam
ఏలూరు న్యూ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన మదర్ ఫీడింగ్ సెంటర్‌ను ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ సోమవారం పరిశీలించారు. చంటి బిడ్డల తల్లులు గోప్యతతో పాలు ఇచ్చేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన ఎస్పీ, తల్లులకు మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...