వార్తలకు తిరిగి వెళ్లండి

మాతా శిశు మరణాలను తగ్గించేందుకు మార్కాపురం జిల్లాకు 7 కొత్త ‘తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్’ (102) వాహనాలు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి ఒక వాహనాన్ని ప్రారంభించారు.
గర్భిణులు, తల్లులు, శిశువులకు సకాలంలో రవాణా అందించి, రవాణా సమస్యలను తొలగించడంతో పాటు ప్రసవానంతర సంరక్షణ మెరుగుపరచడమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

