Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

Follow Udayam on Google
హరిక శర్మ Aug 12, 2026 3:48 PM నంద్యాలGeneral
నంద్యాలలో తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం - Udayam
నంద్యాల సర్వజన వైద్యశాలలో నిర్వహించిన ‘తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవల ప్రారంభోత్సవంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ప్రసవానంతరం తల్లి, నవజాత శిశువును సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 102 తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని వారు తెలిపారు.

Comments

G
Loading comments...