వార్తలకు తిరిగి వెళ్లండి

యర్రగొండపాలెంలో గురువారం ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం చేపట్టిన ర్యాలీలో జిల్లా మలేరియా నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ మాట్లాడి దోమలపై అవగాహన కల్పించారు.
నినాదాలతో నిర్వహించిన ఈ ర్యాలీలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ MPHEO హృదయ రంజన్, ఈపీసీహెచ్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

