వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్రికా నుంచి యూరోప్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వేల సంఖ్యలోని మొరాక్కో శరణార్థులు స్పెయిన్లోని సియుటా సరిహద్దు వద్దకు భారీగా చేరుకున్నారు.
బోర్డర్ దాటే క్రమంలో జరిగిన తొక్కిసలాట, గందరగోళ పరిస్థితుల్లో 9 మంది మృతి చెందారు. సరిహద్దు వ్యవస్థ కుప్పకూలడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్పెయిన్ ప్రభుత్వం సివిల్ గార్డ్ బలగాలను మోహరిస్తోంది.
Comments
Loading comments...
