వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట మండలంలోని బోయిన్ పల్లి, చిన్న జట్రం, అప్పంపల్లి, జజపూర్, అయ్యవారి పల్లి గ్రామాలతో పాటు తదితర గ్రామాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పత్తి పంట సాగు కు ఈ వర్షం సరిపోతుందని, మరింత వర్షం పడితే వరి పంట కి బాగుంటుందని ఆశా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రైతులు గత వారం రోజులుగా వర్షం లేక తల్లడిల్లిన రైతులకు ఈ వర్షం ఉపశమనం ఇచ్చింది.
Comments
Loading comments...

