వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం వివిధ సేవల టికెట్ల రుసుముల ద్వారా రూ.7,77,668 ఆదాయం వచ్చినట్లు ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.
Comments
Loading comments...

