వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మోమిన్పేట్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో వార్షిక తనిఖీ చేపట్టారు. శాంతిభద్రతలు, పెండింగ్ కేసులు, సీసీటీవీ నిఘాను సమీక్షించిన ఆమె, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా భద్రతకు ఆధునిక సాంకేతికతను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అంజయ్య, సీఐ వెంకట్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

