వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఏ లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపడుతున్న నిరసనలో భాగంగా శుక్రవారం మూడవ రోజు రేగిడి మండల కేంద్రం తహశీల్దార్ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేయాలని, నామినీలకు ఉద్యోగాలు కల్పించాలని, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే వివిధ స్థాయిలో నిరసనలు ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

