వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం మందస మండలంలో టీడీపీ–బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు.
హరిపురం–బాలిగాం జంక్షన్లోని టీడీపీ కార్యాలయం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ చేపట్టారు. మోదీ పాలనతో దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

