వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్లోని నేతన్న విగ్రహం సమీపంలో ‘ఆశీస్సుల దీపం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, జాతీయ భద్రత కోసం మోదీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని సంవత్సరాలు దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

