వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కిర్లంపూడి సంతమార్కెట్లో వినాయకుని ఆలయంలో మండల బీజేపీ అధ్యక్షుడు శరకణం రాజబాబు పూజలు, హోమం నిర్వహించారు. మోదీ దీర్ఘాయుష్షుతో జీవించి, విశ్వగురు భారత్ లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పూజారి ప్రసాద్ , ఆలయ కమిటీ సభ్యులు గంధం దుర్గాప్రసాద్, మల్లయ్య, బిజెపి మండల ఉపాధ్యక్షుడు బుద్ద పెదకాపు, పెంటకోట సత్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

