వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం సందర్భంగా జడ్చర్ల బీజేపీ మండల అధ్యక్షుడు యాట రామకృష్ణ ఆధ్వర్యంలో “ఆశీర్వాద దీపం” కార్యక్రమం నిర్వహించారు.
మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు. దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు.
Comments
Loading comments...

