వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో నకిలీ వైద్యుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. పంటి నొప్పికి చికిత్స చేయించుకున్న మహిళ ప్రాణాపాయ స్థితికి చేరగా, ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
అనుమతులు లేకుండా క్లినిక్లు నిర్వహించడం, అర్హత లేని వ్యక్తులతో వైద్యం చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు క్లినిక్లపై తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో తెలిపారు.
Comments
Loading comments...
