వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవంలో ఎస్పీ రాజేశ్ చంద్ర మొక్కలు నాటారు.
పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే.నర్సింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఉదయభాస్కర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఆర్ఎలు, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

