వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరు పంచాయతీ పరిధిలో వీధి కుక్కల గుంపుల సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుళాయి చెరువు సమీపంలోని జాతీయ రహదారిపై కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
కుక్కల కారణంగా రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

