Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు చివర్లో కిర్గిజ్‌స్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌లో మోదీ పర్యటన

Follow Udayam Digital on Google
కిషోర్ కుమార్ Aug 04, 2026 5:44 PM ఆల్ ఇండియా జాతీయ
ఆగస్టు చివర్లో కిర్గిజ్‌స్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌లో మోదీ పర్యటన - Udayam Digital
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల చివరి వారంలో కిర్గిజ్‌స్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌లలో పర్యటించే అవకాశం ఉంది. కిర్గిజ్‌స్తాన్‌లో SCO సదస్సులో పాల్గొని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉజ్బెకిస్తాన్‌లో వాణిజ్యం, రక్షణ, కనెక్టివిటీ, పెట్టుబడులపై చర్చలు జరగనున్నాయి. మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.

Comments

G
Loading comments...