వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో సందేశం విడుదల చేశారు. నిరసనకారులు మన పిల్లలేనని, వారికి శిక్ష కంటే సరైన మార్గదర్శనం అవసరమని వ్యాఖ్యానించారు.
జంతర్మంతర్ నిరసనలో తనపై, తన కుటుంబంపై దుర్భాషలు మాట్లాడినా వారిని క్షమిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి భాష సభ్య సమాజానికి తగదని, ఇది సాంస్కృతికంగా ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...
