వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు అనకాపల్లి జిల్లా నుంచి 20 వేల మంది హాజరవుతున్నారు. ఇందుకోసం అధికారులు 400 బస్సులను సమకూర్చారు.
కలెక్టర్ విజయ కృష్ణన్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు సభకు వెళ్లే ప్రజలకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారు. బస్సులు శనివారం వేకువజామున బయలుదేరాయి.
Comments
Loading comments...
