వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకర, మార్ఫింగ్ వీడియోలు, చిత్రాలు ప్రచారం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్తో పాటు పలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఈ కేసులు నమోదయ్యాయి.
Comments
Loading comments...
