వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు. తమ దేశానికి ఉన్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో మోదీ ఒకరని పేర్కొంటూ, భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
రక్షణ, సాంకేతికత, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...
