Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాపురంలో పొలం పిలుస్తోంది-పొలం బడి కార్యక్రమం

Follow Udayam on Google
జయ Aug 18, 2026 5:36 PM శ్రీసత్యసాయి జిల్లాఆంధ్రప్రదేశ్
రామాపురంలో పొలం పిలుస్తోంది-పొలం బడి కార్యక్రమం  - Udayam
రైతులు ఆధునిక, శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని ధర్మవరం ఏడీఏ లక్ష్మా నాయక్ సూచించారు. మంగళవారం బత్తలపల్లి మండలం రామాపురంలో ఏవో ఓబిరెడ్డి అధ్యక్షతన పొలం పిలుస్తోంది-పొలం బడి కార్యక్రమం నిర్వహించారు. రైతులకు సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. పంటలను క్రమం తప్పకుండా పరిశీలించి చీడపీడలను తొలిదశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వారు సూచించారు.

Comments

G
Loading comments...